ఒక మతాని మరొకరు వ్యాఖ్యలు చేసుకునే స్థాయి నుంచి పరమత సహనం అనే స్థాయికి భారతదేశం ప్రస్తుతం ఎదుగుతుంది. విశ్వ గురువుగా చెప్పుకోదగిన దేశంగా భారతదేశం మారబోతుంది. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిని చాలామంది ముస్లిములు స్వాగతించారు. కొన్ని లక్షల మంది ముస్లింలు వేడుకను చూసి ఆనందించారు. మసీదులకు సంబంధించిన కొంతమంది మౌలాలీలు అయోధ్యకు వెళ్లి మరి రాముడి ఆలయ ప్రారంభం, బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను […]