మాస్ మహారాజా రవితేజ రీసెంట్ గా `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. స్టువర్టుపురంలో గజదొంగగా పేరు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ వంశీకృష్ణ నాయుడు ఈ సినిమాను తెరకెక్కించారు. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ ఇందులో హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. కానీ, అంచనాలను అందుకోలేకపోయింది. మొదట ఆట […]