గంగుబాయ్ గా మారిన శ్రీ‌ముఖి.. సేమ్ టు సేమ్ దింపేసిందిగా!

బుల్లితెరపై రోజుకొక వినోదాత్మక కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా `మిస్టర్ అండ్ మిస్సెస్` అనే కార్యక్రమం ప్రారంభమైనది. ఈ షో కి స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించగా.. నటుడు శివ బాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.   ప్రతి మంగళవారం రాత్రి ప్రసారమవుతున్నఈ షో కి నిర్వాహకులు తాజాగా కొత్త ప్రోమో రిలీజ్ చేయగా.. ప్రస్తుతం ఆ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా […]