కరోనా మరణ మృదంగం దేశంలో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో దీని తీవ్రత తారా స్థాయిలో ఉంది. ఉత్తర ప్రదేశ్లో అయితే కరోనా మృతదేహాలను కననం చేయడానికి ప్లేస్ లేక ఎక్కడ బడితే అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో గంగానది ఒడ్డున ఇసుక తిన్నెల్లో మృతదేహాలను కప్పిపెడితే అప్పట్లో ఇవన్నీ నదిలోకొట్టుకు రావడం పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో కరోనా […]