`గేమ్ ఛేంజ‌ర్‌`కు ఫ‌స్ట్ ఛాయిస్ చ‌ర‌ణ్ కాదు.. బిగ్ బాంబ్ పేల్చిన దిల్ రాజు!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజ‌ర్‌`. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టిస్తే.. ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌, న‌టుడు ఎస్.జె.సూర్య విల‌న్ గా అల‌రించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ అర‌వై శాతం కంప్లీట్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా […]