తార‌క‌ర‌త్న విష‌యంలో బాల‌య్య చేసిన ప‌నికి అలేఖ్య క‌న్నీళ్లు.. ఏం జ‌రిగిందంటే?

నంద‌మూరి వార‌సుడు, సినీ న‌టుడు తార‌క‌ర‌త్న కొద్ది రోజుల క్రితం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గుండె పోటుతో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన.. దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు. ఫిబ్రవరి 22న తారకరత్న తనువు చాలించారు. ఆయ‌న మ‌ర‌ణం బాబాయ్ బాల‌య్యను ఎంత‌గానో కృంగ‌తీసింది. తారకరత్నను బతికించుకోవడానికి త‌ల్లిదండ్రుల కంటే ఎక్కువ‌గా బాల‌య్య తాప‌త్రాయ‌ప‌డ్డారు. మరణానంతరం తార‌క‌ర‌త్నకు సంబంధించి అన్ని కార్యక్రమాలను బాలయ్య దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు తారకరత్న కుటుంబానికి కూడా ఆయనే పెద్ద […]