ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వాలు జోరుగా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ కొనసాగిస్తోంది. అయితే పలు అపోహలు కారణంగా యువత వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రాకపోవడంతో..ప్రభుత్వాలు వినూత్న ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ వేసుకున్న యువతకు బీరు బాటిల్ను ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తాజాగా అగ్రరాజ్య అధినేత జో బైడెన్ జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. […]