77వ స్వాతంత్ర్య వేడుకలను దేశ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. సినీ తారలు సైతం చాలా ఉత్సాహంగా ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి.. వందనం చేశారు. ఫ్రీడమ్ ఫైటర్స్ కు నివాళి అర్పించారు. ఆల్రెడీ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా తన నివాసంలో ఇద్దరు కుమారులతో కలిసి జెండాను ఎగరవేసింది. ఈ వీడియోను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకోగా.. కొందరు […]