ఎవ‌రెస్ట్ శిఖ‌రంపైనా క‌రోనా..!

క‌రోనా మ‌హ‌మ్మారి ఇటు క‌న్యాకుమారి నుంచి అటు అసేతు హిమాచ‌లం వ‌ర‌కూ విస్త‌రించింది. ప‌ట్ట‌ణాల‌ను, ప‌ల్లెల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న వైర‌స్ ఇప్పుడు ఏకంగా అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ పైకి కూడా పాకేసింది. కొవిడ్ 19 వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన ఓ వ్యక్తిని ఎవరెస్ట్ బేస్ క్యాంపులో అధికారులు గుర్తించారు. స‌ద‌రు వ్య‌క్తిని వెంటనే హెలికాఫ్టర్ ద్వారా ఖాట్మండులోని ప్రభుత్వ వైద్య‌శాల‌కు తరలించారు. చికిత్స అందిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఇదిలా ఉండ‌గా పర్వతారోహకుల్లో సాధారణంగా `పల్మనరీ ఎడీమా`, […]