ఎట్టకేలకు చింతలపూడి వైసీపీకి కొత్త ఇన్చార్జ్ వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు సీటు దక్కలేదు. ఈ విషయంలో ఎంపీ కోటగిరి శ్రీథర్తో పాటు నియోజకవర్గ కీలక నేత మేడవరపు అశోక్ పంతం నెగ్గించుకున్నారు. ఎలీజాను తప్పించే విషయంలో ఎంపీ.. ఎంపీ కన్నా అశోక్బాబుది కీలకపాత్ర. మరోసారి ఆయనకే సీటు ఇస్తే పార్టీ ఘోరంగా ఓడిపోతుందని జగన్కు వివరించే క్రమంలో సర్వశక్తులు ఒడ్డి విజయం సాధించారు. ఈ క్రమంలోనే మంగళవారం కామవరపుకోటలో జరిగిన కార్యక్రమంలో అశోక్ ఎలీజాపై కీలక […]