ఏపీ సీఎం చంద్రబాబుపై ఆంగ్ల పత్రిక ఎకనమిక్ టైమ్స్ బాంబు పేల్చింది. న్యాయ వ్యవస్థపై బాబు పెత్తనం చేస్తున్నారని, తనకు అనుకూలంగా ఉండరని భావించే కొందరు న్యాయవాదులకు ప్రమోషన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఈ కథనం సారాంశం. నిజంగా ఈ కథనం నిజమైతే.. బాబు తీవ్ర చిక్కుల్లో పడ్డట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. విషయంలోకి వెళ్తే.. దేశంలోని అన్ని హైకోర్టులకు న్యాయమూర్తులను సుప్రీం కోర్టు కొలీజియం ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికైన వారిని రాష్ట్రపతి ఆమోదంతో ఆయా గవర్నర్లు.. ప్రమాణ […]