ఈ కాలంలో తినే ఆహారం వల్ల సరిగ్గా జీర్ణం కావటం లేదు. తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, గింజలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ప్రోబ్రయోటిక్స్ ఎక్కువగా ఉంటే వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ, ఉప్పు కారం లేని పచ్చి మామిడికాయ వంటివి తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జీర్ణ ఎంజైములు ఉండే ఆహారాన్ని తీసుకోవటం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.ఇది ఎక్కువగా అల్లం,పసుపు, జీలకర్ర […]