ఎమ్మెల్యేల‌ను ఇరుకున ప‌డేసిన కేసీఆర్‌

`తెలంగాణ‌లో ఉన్న నిరుపేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాం` అని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గొప్ప‌గా ప్ర‌క‌టించారు. ముఖ్యంగా ఆయ‌న దత్త‌త తీసుకున్న గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం పూర్త‌యిపోయింది కూడా! అయితే ఇప్పుడు అట్ట‌హాసంగా ప్రారంభించిన ఈ ప‌థ‌కం వ‌ల్ల ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. ఈ నిర్ణ‌యం ఇప్పుడు ఎమ్మెల్యేల‌ను ఇర‌కాటంలో ప‌డేసింద‌ట‌. త‌మ‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎప్పుడు డ‌బుల్ నిర్మాణం పూర్త‌వుతుందో అని.. ఆ ప్రాంత ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌లు నిల‌దీస్తుండ‌టంతో ఏం స‌మాధానం చెప్పాలో […]