కరోనా ఎఫెక్ట్: సివిల్స్ పరీక్షలు వాయిదా..?

దేశంలో కరోనా కేసలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. వైద్య సదుపాయాల స్థితి కూడా సరిగా లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ వాయిదా పడింది. ఈ విషయాన్ని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్‌సీ) గురువారం వెల్లడించింది. కరోనా విజృంభణ నేప‌థ్యంలో జూన్‌లో జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌రు 10కి వాయిదా వేసింది. ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌తో పాటు ఇత‌ర కేంద్ర […]