తాజాగా జరిగిన జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడులు దేశం మొత్తాన్ని కలిచి వేసాయి. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దుండగులు అతి సమీపం నుంచి వచ్చి తూటాల వర్షం కురిపించారు. మహిళలు చిన్నారులను వదిలేసి వారి ఎదురుగానే పురుషులను కాల్చి చంపేశారు. వీళ్ళలో ఇప్పటికి 26 మంది పర్యాటకులు ప్రాణాలను కోల్పోయారు. మినీ స్విజ్జర్ల్యాండ్ గా పేరుపొందిన అనంత నాగ్ జిల్లా.. పహల్ గ్రామ సమీప.. బైసరం లోయలో ఈ భయంకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇది క్షమించడానికి […]