వైసీపీలో ఇలాంటి నాయ‌కుడు మ‌రొక‌రు లేరు.. ఒట్టు..!

`ఔను! అధికార పార్టీ వైసీపీలో ఇంత అన్యాయానికి.. గురైన నాయ‌కుడు మ‌రొక‌రు లేరు.. ఒట్టు!!“ అంటు న్నారు గుంటూరు ప్ర‌జ‌లు. వైఎస్ కుటుంబంతో న‌డిచి.. జ‌గ‌న్ మాట‌ను న‌మ్మి.. న‌ట్టేట మునిగిన నాయ‌కు డు.. వైసీపీ హిస్ట‌రీలో ఆయ‌న ఒక్క‌డే అంటే.. అతిశ‌యోక్తి కూడా కాద‌ని చెబుతున్నారు. ఆయ‌నే చిల‌క‌లూరి పేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. క‌మ్మ సామాజిక‌వ ర్గానికి చెందిన మ‌ర్రి.. నిజాయితీ ప‌రుడిగా పేరు తెచ్చుకున్నారు. త‌న కుటుంబ వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన […]