చంద్ర‌బాబు, టీడీపీపై ఎంపీ కేశినేని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…!

టీడీపీ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని తాజాగా ఒక సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. పార్టీని ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పార్టీని ప్ర‌క్షాళ‌న చేస్తేనే త‌ప్ప‌.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ప‌రిస్థితి కూడా లేద‌ని చెప్పుకొచ్చారు. అప్పుడే గెలుపు గురించి ఆలోచించే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. మ‌రి ఆయ‌న ఉద్దేశంలో ప్ర‌క్షాళ‌న అంటే.. పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌క్షాళ‌న చేయ‌డ‌మా.. లేక విజ‌య‌వాడ వ‌ర‌కే ప‌రిమితం కావ‌డ‌మా? అనేది చ‌ర్చ‌కు దారితీసింది. నిజానికి ఎంపీ నాని […]