ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు.. ఇటు అధికార పార్టీ వైసీపీ.. అటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాల వేట ప్రారంభించాయి. ప్రస్తుతం జిల్లాలు, గ్రామాలు, ఇళ్ల పర్యటనలకు రెండు పార్టీలూ శ్రీకారం చుట్టాయి. అయితే.. అధిష్టానాల ఆరాటం బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో నాయకుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటు వైసీపీని తీసుకుంటే.. అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. అయితే.. ఈ […]