కరోనా వైరస్ విషయంలో బాలీవుడ్ బ్యూటీ జాగ్రత్తలు..!!

దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ క్రమంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ లాక్ డౌన్ విధించింది. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మహారాష్ట్ర లో సెకండ్ వేవ్ తీవ్రత ను ఉద్దేశించి బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా పలు సూచనలు ఇచ్చింది. ఇళ్ల నుండి అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా కచ్చితంగా మాస్క్ ధరించాలంటూ చెప్పింది. కరోనా తగ్గిపోయింది […]