కియా సంస్థలో .. మృగాలుగా మారిన ఉద్యోగులు..ఏకంగా రాడ్లతోనే కొట్టుకుంటున్నారు..!

అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ఏర్పాటు చేసిన కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ ఏర్పడి, అది సంచలనంగా మారింది.. ఈరోజు ఉదయం ఇనుపరాడ్లతో జూనియర్ , సీనియర్ ఉద్యోగుల మధ్య ఘర్షణ ఏర్పడి , ఒకరికి ఒకరు దాడి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త కాస్త పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రధాన ప్లాంట్ లో హుండాయ్ , ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి.. అని అక్కడ సహా ఉద్యోగులు […]