రాజధాని రాజకీయం..బొత్స ‘నీతి’..!

ఏపీలో రాజధాని అంశంపై రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అని అంశం తెరపైకి తీసుకొచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో రాజధానిపై రాజకీయం జరుగుతూనే ఉంది. వైసీపీ ఏమో మూడు రాజధానులు అని..అటు టీడీపీ ఏమో అమరావతి అని..అలాగే అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు..ఒకే రాజధాని ఉండాలని అది కూడా అమరావతి ఉండాలని మూడేళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి టూ అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో […]