షారుక్‌ ప్రకటనలు నిలిపేసిన ఎడ్‌ టెక్‌ దిగ్గజం?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి సంబంధించిన ప్రకటనలను ఐపీఓ బౌండ్‌ టెక్‌ దిగ్గజం బైజూస్‌ సంస్థ తాత్కాలికంగా నిలిపివేసింది. ముంబై డ్రగ్స్ కేసు విషయంలో షారుక్ ఖాన్ కుమారుడు అరెస్టయిన విషయం తెలిసిందే. ఆర్యన్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తులు మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం మరొకసారి తిరస్కరించిన నేపథ్యంలో బైజూ సంస్థ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఎన్‌సీబీ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ […]