విడాకులు తీసుకున్న మరో సెలబ్రిటీ జంట.. 12 ఏళ్ల కాపురానికి స్వస్తి..

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ హేమమాలిని కూతురు యాక్టర్ ఈషా డియాలో అభిమానులకు బాడ్ న్యూస్ చెప్పింది. తన భర్త త‌క్తానీతో విడిపోతున్నట్లు అధికారం గా అనౌన్స్ చేసింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు కారణంగానే ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె ఈ విషయాన్ని కన్ఫామ్ చేసేసింది. మేమిద్దరం 12 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్తున్నాం.. పరస్పర అంగీకారంతోనే విడిపోవడానికి సిద్ధమయ్యాం. పిల్లలు మాత్రం మా ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్ […]