బాలయ్య – పవర్ స్టార్ కాంబోలో ఆగిపోయిన మల్టీస్టారర్.. ఆ డైరెక్టర్ చేసిన చెత్త పనే కారణమా..?

ప్రస్తుతం సౌత్ సీన్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్‌ల‌ ట్రెండ్ మొదలైన సంగతి తెలిసిందే. ఎప్పుడో గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ టైంలో మల్టీ స్టార‌ర్‌ల‌ హవా నడిచేది. అయితే కొంతకాలానికి మల్టీ స్టారర్‌లు ఆగిపోయాయి. మళ్ళీ సినీ లవర్స్ కు మల్టీస్టారర్‌ల రుచి చూపించేలా మాల్టీ స్టార‌ర్ ట్రెండ్‌ను ప్రారంభించాడు శ్రీకాంత్ అడ్డాల. మహేష్ బాబు, వెంకటేష్ కాంబోలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమా తర్వాత మరోసారి తెలుగులో మల్టీ స్టార‌ర్ల ట్రెండ్‌ మొదలైంది. […]