అటూ ఇటూ కాకుండా పోయిన టీడీపీ నేత‌.. టిక్కెట్ లేన‌ట్టే..?

రాజ‌కీయాల్లో స‌రైన టైంలో స‌రైన నిర్ణ‌యం ముఖ్యం. ఎన్ని సంవ‌త్స‌రాలు రాజ‌కీయాలు చేసిన సీనియ‌ర్ నేత అయినా కూడా ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే చాలు.. పాతాళంలోకి వెళ్లిపోతారు. ఇప్పుడు క‌డ‌ప జిల్లా పులివెందుల‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ స‌తీష్‌రెడ్డి ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. పులివెందుల‌లో వైఎస్ ఫ్యామిలీని ఢీ కొట్టి పార్టీని నిల‌బెట్టిన చ‌రిత్ర స‌తీష్‌రెడ్డిదే. గ‌తంలో దివంగ‌త వైఎస్సార్‌పై రెండు సార్లు, ఆ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్మోహ‌న్ […]