భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం..!

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యారు. తనకు లభించిన అధికారాలను ఉపయోగిస్తూ భారత రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు న్యాయవ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తూ, నియామక పత్రాన్ని ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్న ఎన్‌వీ రమణకు అందజేశారు. జస్టిస్ రమణ సుప్రీం కోర్టు 48వ చీఫ్ జస్టిస్‌గా ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టనున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జస్టిస్ రమణ మంచి అధ్యయనశీలి. తెలుగు సాహిత్యాన్ని […]