మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ `చావు కబురు చల్లగా`!

యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన చిత్రం `చావు కబురు చల్లగా`. కౌశిక్ పెగ‌ళ్లపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ మార్చి 19న విడుద‌లైన ఈ చిత్రం ఓ మోస్త‌రు టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. లాక్ డౌన్ తర్వాత కూడా ఓటీటీలకు ఏ మాత్రం ఆదరణ […]