ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ కర్ప్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ కర్ఫ్యూ ఆంక్షలను ఏపీ ప్రభుత్వం జూన్ 30వరకు పొడిగించింది. అయితే ఇందులో తాజాగా కొన్ని సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభత్వం. జూన్ 21నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సడలింపులు ఇస్తున్నట్టు ప్రకటించింది. సాయంత్రం 6నుంచి ఉదయం 6గంటల దాకా కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని […]