టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `అల..వైకుంఠపురములో`. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అలాగే ఎన్నో అరుదైన రికార్డులను సైతం నెలకొల్పింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ వేదికగా సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్ ఏడవ ఎడిషన్ వేడుక ఘనంగా […]