మహేష్ ‘అతిథి’కి 15 ఏళ్లు.. ఈ మూవీ గురించి ఎవరికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్ర‌మే `అతిథి`. ఇందులో అమృతా రావు హీరోయిన్‌గా న‌టిస్తే.. మురళీ శర్మ, ఆశీష్ విద్యార్ధి, నాజర్, మలైకా అరోరా,నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మ‌హేష్ బాబు అన్న దివంగత నటుడు జి.రమేష్ బాబు స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 2007లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయితే ఈ సినిమా తాజాగా విడుద‌లై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ […]