టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం `సీటీమార్`. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోగా.. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. థియేటర్లు కూడా ఓపెన్ అవ్వడంతో.. సినిమాలన్నీ ఒక్కొక్కటీ విడుదల అవుతున్నాయి. ఈ […]