బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరువవుతోంది. మొత్తం 19 మందితో అట్టహాసంగా ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురే మిగిలి ఉన్నారు. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, లోబో, ప్రియ, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియాంకలు వరసగా ఎలిమినేట్ అవ్వగా.. సన్నీ, శ్రీరామ్, మానస్, కాజల్, సిరి మరియు షణ్ముఖ్లు హౌస్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ ఆరుగురు […]