దేవిశ్రీ ప్ర‌సాద్‌పై పోలీస్ కేసు పెట్టిన క‌రాటే క‌ళ్యాణి.. ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్స్ లో కేసు నమోదయింది. సినీనటి క‌రాటే కళ్యాణి మరియు పలు హిందూ సంఘాలు దేవిశ్రీ పై సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. దానికి గల కారణం ఏమిటంటే.. ఇటీవల దేవిశ్రీ కంపోజ్ చేసిన `ఓపారి` అనే ఆల్బమ్ సాంగ్ లో `హరే రామ హరే కృష్ణ` మంత్రాన్ని వాడటం. అయితే ఆ పాట ఐటెం సాంగ్ అని ఆ పాటలో `హరే […]