కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, భాస్కర్రావు, మాజీ ఎంపీ వివేక్,...
ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూక్తులు , ముక్తాయింపులతో లేనిపోని వివాదాలు కొనితేచ్చుకోవటం ఆయనకీ పరిపాటిగా మారింది.తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. గుంటూరు జిల్లా...
పోరుదీక్ష పేరుతో గుంటూరు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్లో ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం...
తెలంగాణ రాష్ట్రం కోసం వివిధ వ్యూహాలు రచించి చివరకు అనుకున్నది సాధించిన ఉద్యమ నేతల ఎత్తుగడను కాపునేతలు అనుసరించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్పై ఎవరు విమర్శలు చేసినా, వారిపై తెలంగాణ ద్రోహుల...
రాజకీయ, ఆర్ధిక రంగాల్లో బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో అధికార-ప్రతిపక్ష పార్టీల్లో ముఠాల ముసలం మొదలయింది. తెలుగుదేశం, వైఎస్సార్సీపీలో ముఠా రాజకీయాలు అధినాయకత్వాలకు తలనొప్పిగా మారాయి. వారిని నియంత్రించలేని పరిస్థితి అధినేతలకు ఎదురవుతోంది.ఇటీవలి...
అనుభవం అయితే గానీ తత్వం బోధపడదన్న విషయా న్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిదానంగా గ్రహిస్తున్నారు. జూన్ 27 కల్లా హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా, వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి తరలి...
ఇప్పటికే రెండు పదుల MLA లను చేజార్చుకొన్న YCP అధినేతాన్ YS జగన్ మోహన్ రెడ్డి ఆయా నియోజక వర్గాల్లో కొత్త లీడర్లను తయారు చేసేందుకు వుపక్రమిచారు.అందులో భాగంగా కేడెర్ కి దిశా...
వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి స్పీడ్ పెంచుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో పాగా వేసేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగానే ఆయన రాజకీయ వ్యవహారాలు నడుపుతున్నారు. ఇక నుంచి...
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై దృష్టి సారిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తా మని ప్రభుత్వం డప్పులు కొడుతోంది . కాని గత రెండేళ్ల కాలం నుంచి నమోదైన కేసుల సంఖ్య పరిశీలిస్తే రాష్ట్రంలో నేర...
ముద్రగడ ఎపిసోడ్-1 కి 2 కి తత్త్వం బోధపదినట్టుంది.మొదటి సారి దీక్షలో తు తు మంత్రంగా దీక్ష చేసి ప్రభుత్వ దూతలు రాగానే చర్చలు అని కాలక్షేపం చేసి జ్యూస్ తాగేసి దీక్ష...
కొడాలి నాని పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు. గుడివాడ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగ గెలిచిన ఈయనకు గుడివాడలో సూపర్బ్...
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కెసియార్) భయపడలేదు. అంతెందుకు, కోదండరామ్ తమ ప్రభుత్వాన్ని కుదిపేసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ పెద్దగా పట్టించుకోలేదు....
ప్రేమకు హోదా..దర్పం ఇంకా..ఏమైనా ఉంటాయా ? ఉండవు..తొలి చూపులోనే ఎంతో మంది ప్రేమలో పడుతుంటారు. ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఇలాగే మోడీ కేబినెట్ లోని మంత్రి ప్రేమలో పడిపోయారు. ఎయిర్ హోస్టెస్ రచన...
ఆయన్ని ఎన్నికల ప్రచారం లో వాడుకున్నారు,తాతకి తగ్గ మనవడని కితాబిచ్చారు,అబ్బో ఒకటా రెండా ఏకంగా అందలమే ఎక్కిన్చేసారు జూనియర్ NTR ని TDP వర్గాలు మరీ ముక్యంగా చంద్రబాబు నాయుడు.ఒక సారి గతం...
తెలంగాణలో పార్లమెంటు సభ్యుల సంఖ్య 17 కాగా, ఇద్దరిని మినహాయిస్తే అంతా టిఆర్ఎస్ పక్షంలోనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య, గుత్తాసుఖేందర్రెడ్డి,...