జనసేనకు మైనస్..టీడీపీకి ప్లస్..!

ఏపీలో అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ-జనసేనతో జట్టు కట్టేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల టీడీపీకి పెద్ద డ్యామేజ్ జరిగింది. ఈ సారి ఆ డ్యామేజ్ జరగకుండా, జగన్‌ని నిలువరించేందుకు చంద్రబాబు, పవన్‌ని కలుపుని వెళ్ళానున్నారు. ఇక వీరి పొత్తు దాదాపు ఖాయమని చెప్పొచ్చు. వీరితో బీజేపీతో కలుస్తుందా? లేదా? అనేది ఎన్నికల ముందు తేలుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో టీడీపీ-జనసేన […]

జనసేన చేతుల్లోకి కాకినాడ..రెండు ఇచ్చేస్తారా?

అధికారికంగా టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని ప్రకటన రాలేదు గాని..అనధికారికంగా పొత్తు ఫిక్స్ అని రెండు పార్టీ శ్రేణులు ఫిక్స్ అయ్యాయి. ఇటీవల చంద్రబాబు-పవన్ కలవడంతో..రెండు పార్టీల పొత్తు దాదాపు సెట్ అయిపోయినట్లే అని భావించవచ్చు. కాకపోతే పొత్తు గురించి ఎన్నికల ముందు అధికారికంగా ప్రకటన ఇవ్వొచ్చు. అయితే పొత్తు అధికారికంగా వచ్చే లోపు..సీట్ల పంపకాలపై ప్రచారం గట్టిగానే సాగుతుంది. జనసేనకు ఇచ్చే సీట్ల విషయంపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఇదే క్రమంలో కాకినాడ సీటు కూడా జనసేనకే […]

సీమ పోరు..49లో 17 మైనస్..!

అంతా తమకే అనుకూలంగా ఉంది..అదిగో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు అనే తేడా లేకుండా..అన్నిటిలోనూ వన్ సైడ్‌గా గెలిచేశాం. ఇంకా ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చేశామ్..అంతా మంచి చేశాం..ఇంకా 175కి 175 సీట్లు ఎందుకు గెలవకూడదని చెప్పి జగన్..వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే జగన్ చెప్పినట్లుగానే…రాష్ట్రంలో పరిస్తితులు ఉన్నాయా? వైసీపీ అంతా మంచి చేసిందని ప్రజలు భావిస్తున్నారా? అంటే ఏమో డౌట్ అనే చెప్పొచ్చు. జగన్ అనుకున్న అంత అనుకూలంగా ప్రజలు మాత్రం లేరనే […]

చీరాల సీన్ చేంజ్..వ్యూహాత్మక ఎత్తుగడ..!

గత ఎన్నికల్లో అంతటి వైసీపీ గాలిలో కూడా చీరాలలో మంచి మెజారిటీతో టీడీపీ గెలిచిన విషయం తెలిసిందే. కరణం బలరామ్ ఇమేజ్..టీడీపీ క్యాడర్ బలం వల్ల..చీరాల సీటు టీడీపీకి దక్కింది. అయితే అధికారం వైసీపీకి రావడంతో..పలు కారణాల వల్ల కరణం బలరామ్..టీడీపీని వదిలి వైసీపీ వైపుకు వెళ్లారు. ఇలా కరణం అటు వైపు వెళ్ళడం, అలాగే పోతుల సునీత సైతం వైసీపీలోకి వెళ్ళడంతో చీరాలలో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. దీంతో ఎన్నికల ముందు వైసీపీ […]

టార్గెట్ మండపేట: జగన్ ఆ క్లారిటీ ఇవ్వలేదుగా..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే..కుప్పంతో సహ అన్నీ నియోజకవర్గాల్లో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్లు గెలిచినప్పుడు…175కి 175 సీట్లు ఎందుకు గెలవలమని నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా మండపేట నేతలతో జగన్ సమావేశమై..మండపేటకు చాలా చేశామని, దాదాపు 946 కోట్లు ఖర్చు పెట్టమని, 90 శాతం పైనే ఇళ్ల స్థలాలు ఇచ్చామని, తమ పార్టీకి ఓటు వేయని వారికి కూడా మేలు చేశామని జగన్ చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు […]

అక్కడ టీడీపీని ఓడించనున్న తమ్ముళ్ళు..!

అదేంటి సొంత పార్టీ వాళ్లే టీడీపీని ఓడించడం ఏంటి అని డౌట్ రావోచ్చు…మరి ఆ డౌట్ నిజమే అని చెప్పొచ్చు..ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీలో ఉండే వర్గ పోరు వల్లే టీడీపీకి నష్టం జరిగేలా ఉంది. ముఖ్యంగా ఎస్సీ రిజర్వడ్ సీట్లలో. అక్కడ ఎస్సీ నాయకులు ఎక్కడ గెలిచేస్తారని చెప్పి..కొన్ని వర్గాల నేతలు కావాలనే ఓడిస్తారు. అలా పార్టీని కావాలని ఓడించే సీట్లలో ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు ఒకటి. పార్టీ ఆవిర్భావం అప్పుడు..ఈ సీటు […]

విశాఖ వాసులు కూడా రాజ‌ధాని కావాల‌ట‌.. కానీ చిన్న ట్విస్ట్ ఇదే…!

వైసీపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులపై గట్టి ప‌ట్టుద‌ల‌తోనే ఉంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ మూడు సాధిస్తామ‌ని.. వైసీపీ నేత‌లు చెబుతున్నారు. మంత్రులు ఇంకొంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే.. ఈ నేప‌థ్యంలో అస‌లు పాల‌నా రాజ‌ధానిని ఏర్పాటు చేయాల‌ని త‌ల‌పోస్తున్న విశాఖ ప్ర‌జ‌ల మ‌నోగతం ఏంటి? ఇక్క‌డి ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. దీనిపై ఆన్‌లైన్ మీడియా సంస్థ‌లు వెంట‌నే రంగంలోకి దిగిపోయా యి. ప్ర‌జ‌ల నోటి ముందు మైక్ పెట్టి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాయి. […]

ఎమ్మెల్యేల కొనుగోళ్లపై డ్యామేజ్ కంట్రోల్ స్కెచ్ వేసిన బీజేపీ…!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీ ఇమేజ్ భారీగా దెబ్బతిన్నదా..? ఈ అంశం మునుగోడు ఉపఎన్నికపై ప్రభావం చూపనుందా..? అందుకే నష్ట నివారణ కోసం అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతోందా..? నడ్డా సభ రద్దు కూడా అందులో భాగమేనా..? దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారా..? బండి యాదాద్రి ప్రమాణంతో విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారా..? అంటే అంతటా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల […]

అనంతలో జనసేన..టీడీపీ త్యాగం?

టీడీపీ-జనసేన పొత్తు గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు గాని..పొత్తు గురించి అంతర్గతంగా మాత్రం చర్చలు నడుస్తున్నాయి. అలాగే జనసేనకు ఏ ఏ సీట్లు కేటాయిస్తారు…టీడీపీ ఏ సీట్లు ఇవ్వడానికి రెడీ అవుతుంది..జనసేన ఏ సీట్లు అడుగుతుందనే అంశంపై ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి కథనాలు వస్తున్నాయి గాని..ఎన్నికల ముందు ఖచ్చితంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అధికారికంగా ప్రకటన రావడం ఖాయం. కాకపోతే ఇప్పుడే సీట్ల పంచాయితీ నడుస్తోంది. ఈ క్రమంలోనే 22-25 […]