టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి దేశమంతా ఒకవిధంగా ఊహించుకుంటుంటే.. మీ ఊహకు అందకుండా ఉంటుందని అంటున్నారు డైరెక్టర్. దేశమంతా ఈ సినిమా దేశభక్తి గురించి ఉంటుందని భావించారు. కానీ అది నిజం కాదని రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశభక్తికి సంబంధించింది కాదని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే సినిమా […]
Category: Latest News
ఆ నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన యాక్టర్ కూతురు..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న వారిలో సురేఖవాణి ఒకరు. సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కేవలం సినిమాలలోనే మాత్రమే కాకుండా సురేఖ వాణి, సుప్రితకి సోషల్ మీడియాలో కూడా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక మరోవైపు సురేఖ వాణి, సుప్రీత ఇద్దరూ కూడా నెట్టింట్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా […]
కేజీఎఫ్ 2లో రావు రమేష్ పాత్ర అదేనట!
కోలీవుడ్ రాక్ స్టార్ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్2. 2018లో బాక్సాఫీస్ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్కు సీక్వెల్గా వస్తోందీ సినిమా. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో విలక్షణ నటుడు రావు రమేష్ కూడా […]
ఎన్టీఆర్ సినిమాకు కేజీఎఫ్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత తన 31వ చిత్రాన్ని ఎన్టీఆర్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో ఉంటుందని ఇటీవలె అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అయితే ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ […]
ఆకట్టుకుంటున్న `ముగ్గురు మొనగాళ్లు` ట్రైలర్!
ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ సెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ముగ్గురు మొనగాళ్లు. అభిలాష్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడిగా.. దీక్షిత్ శెట్టి మూగవాడిగా.. వెన్నెల రామారావు అంధుడిగా మూడు […]
ఫ్యాన్స్కు ఎన్టీఆర్ అదిరిపోయే గుడ్న్యూస్!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పారు. ఇటీవల ఎన్టీఆర్ కరోనా బారిన సంగతి తెలిసిందే. విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్న ఎన్టీఆర్.. హోం ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే తాజాగా ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. టెస్టు చేయించుకోగా కరోనా నెగటివ్గా తేలింది. నాకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్లకు మరియు నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని ఎన్టీఆర్ […]
గెట్ రెడీ..వీరమల్లు నుండి రానున్న బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్?!
ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహార వీరమల్లు చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి త్వరలోనే బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్ రానున్నాయి. ఈ సినిమా టీజర్ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన […]
ఆర్ యూ వర్జిన్? అని ప్రశ్నించిన నెటిజన్..సురేఖావాణి కూతురు ఘాటు రిప్లై!
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీతా గురించి పరిచయాలు అవసరం లేదు. ఈమె ఒక్క సినిమా కూడా చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. తరచూ తల్లితో కలిసి పార్టీలలో ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది సుప్రిత. అంతేకాదు, ఈ మధ్య వరుసగా లైవ్ చాట్లు పెడుతూ.. తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతొంది సుప్రిత. తాజాగా మరోసారి సుప్రిత సోషల్ మీడియోలో లైవ్ […]
చిరు కీలక నిర్ణయం..ఆచార్య తర్వాత అలా..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా కారణంఆ ఆగిన ఈ సినిమా షూటింగ్ ఇంకా పది రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇక ఈ చిత్రం తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంతో వేదాళం రీమేక్ మరియు బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం […]