కరోనా వైరస్ విషయంలో బాలీవుడ్ బ్యూటీ జాగ్రత్తలు..!!

దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ క్రమంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ లాక్ డౌన్ విధించింది. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మహారాష్ట్ర లో సెకండ్ వేవ్ తీవ్రత ను ఉద్దేశించి బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా పలు సూచనలు ఇచ్చింది. ఇళ్ల నుండి అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా కచ్చితంగా మాస్క్ ధరించాలంటూ చెప్పింది. కరోనా తగ్గిపోయింది […]

హిట్ మ్యాన్ కి జరిమానా… ఎందుకో తెలుసా..?

చెపాక్‌ స్టేడియంలో మంగళవారం రాత్రి డిఫెండింగ్‌ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబయి పై దిల్లీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రోహిత్ సేన, అమిత్‌ మిశ్రా అద్భుతమైన రీతిలో బౌలింగ్‌ చేయడంతో 9 వికెట్లకు 137 పరుగులే చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ స్లో ఓవర్‌ రేట్ నమోదు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబయికి ఇది మొదటి ఉల్లంఘన కావడంతో […]

టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ నిర్మాత మృతి..!

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో రోజు రోజుకు కొన్ని లక్షల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రభావం టాలీవుడ్ పై కూడా పడింది. ఇప్పటికే ఎంతో మంది సినీ నటీనటులు ఇంకా ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా కరోనా వైరస్ తో నిర్మాత సి.ఎన్.రావు మృతి చెందారు. కరోనా వైరస్ బారిన పడి నిర్మాత మృతి చెందిన సి.ఎన్.రావు అలియాస్ చిట్టి […]

ముచ్చ‌ట‌గా మూడోసారి ఆ డైరెక్ట‌ర్‌కు ర‌వితేజ గ్రీన్‌సిగ్నెల్?

`క్రాక్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే మ‌రో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు ర‌వితేజ‌. శరత్‌ మండవని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేయబోతున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ర‌వితేజ మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కుడు […]

ఫ్లాష్ : ధోనీ తల్లిదండ్రులకి కరోనా పాజిటివ్…!

టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్‌ ధోని ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. ధోని తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్‌ సింగ్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారిద్దరిని రాంచీలోని పల్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో అడ్మిట్ చేసి, చికిత్స అందిస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2021లో భాగంగా ధోని ప్రస్తుతం సీఎస్‌కేలో బిజీగా ఉన్నాడు.ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ జరుగనుంది. ఇక, బయో బబుల్‌ నిబంధనల నడుమ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడుసార్లు ఐపీఎల్‌ […]

‘అణ్ణాత్త’ సినిమా షూటింగ్ రద్దు…!?

హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో రజినీకాంత్ నటిస్తున్న అణ్ణాత్త మూవీ షూటింగ్ జరుగుతోంది. గతంతో ఈ మూవీ యూనిట్‌ సభ్యుల్లో కొందరికి కరోనా రావటం, ఇంకా హీరో రజనీకాంత్‌ అస్వస్థతకు గురికావడంతో ఈ మూవీ షూటింగ్‌ వాయిదా వేశారు. అయితే, గత పది రోజుల క్రితమే మళ్ళీ చిత్రీకరణ మొదలయింది. కానీ తెలంగాణాలో కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందడంతో అనేక చిత్రాల షూటింగ్‌లు వాయిదా వేస్తున్నారు. ఈ […]

`పుష్ప‌` విడుద‌ల వాయిదా..క్లారిటీ ఇచ్చేసిన చిత్ర‌యూనిట్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుద‌ల చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌ర‌పుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 13న విడుదల కానున్నట్లు ఇటీవలే చిత్ర‌యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం […]

వైర‌ల్ వీడియో: మోకాళ్లపై కూర్చొని ర‌ష్మిక‌కు ప్ర‌పోజ్ చేసిన విజ‌య్‌!‌

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జోడీకి ఎంద‌రు ఫ్యాన్స్ ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంట‌గా న‌టించిన వీరిద్ద‌రూ.. ఆన్ స్క్రీన్ పై అద్భుత‌మైన కెమిస్ట్రీని పండించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఈ సినిమాల‌ త‌ర్వాత వీరిద్ద‌రూ మంచి ఫ్రెండ్ షిప్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. ఎప్పుడూ ఒకరితో ఒకరు టచ్‌లో ఉండటం, వీలున్న‌ప్పుడ‌ల్లా క‌ల‌వ‌డం చేస్తుండ‌డంతో.. వీరి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డుస్తుంద‌ని వార్త‌లు కూడా […]

షూటింగ్‌కు నై నై అంటున్న పూజా..ఆలోచ‌న‌లో ప‌డ్డ ప్ర‌భాస్ డైరెక్ట‌ర్‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కృష్ణంరాజు కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుద‌ల కానుంది. చివరి దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ కేవ‌లం ప‌ది రోజులు […]