సంధ్య రాజు ప్రధానపాత్రలో రేవంత్ కోరుకొండ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం నాట్యం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు దిల్ రాజు సంధ్య రాజుల సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ సినిమా ఈ రోజున థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటుంది.
నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్య కళాకారిణి శ్రీమతి సంధ్య రాజు ప్రధానపాత్రలో ఈ చిత్రంలో నటించడం జరిగింది. భారతీయ సంస్కృతి కళలకు ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్లు ఈ సినిమాలోని తెరకెక్కించడం జరిగింది డైరెక్టర్. అని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉన్నది.
ఇక అంతరించిపోతున్న కళాకారుల జీవితాలను, మళ్లీ వెలుగులోకి నింపే విధంగా ఈ సినిమానే తీయడం జరిగింది. ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కరి నటన ఎంతో అద్భుతంగా ఉన్నది. ఇక అంతే కాకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరిని బాగా అలరిస్తోంది. ఈ సినిమా చూసిన సినీ ప్రేక్షకులు నటులు సినిమా సూపర్ అని తెలియజేశాడు.
నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘నాట్యం’ చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు. #Natyam pic.twitter.com/o6A8v23f1d
— Vice-President of India (@VPIndia) October 22, 2021