పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

బంగారాన్ని ప్రేమించని వ్యక్తులు ఎవరు ఉండరు. అయితే బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక్కోరోజు ఒక్కోలా ఉంటాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారు ధరలు నేడు మార్కెట్లో పరుగులు పెడుతుంది. సడన్‌గా బంగారు ప్రియులకు ఇది షాక్‌గా తగిలింది.

తాజాగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 అయితే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.59,670 గా ఉంది. తాజాగా బంగారం పై రూ.200 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.500 పెరిగి 74,000లుగా కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం దేశాల్లో బంగారు ధర ఏ విధంగా ఉందో ఒలుక్ వేద్దాం రండి.

ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 గా 24 క్యారెట్ల పసిడి ధర 59,820 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,700 కాగా 24 క్యారెట్ల ధర రూ59,670.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,000కాగా 24 క్యారెట్ల ధర రూ60,000.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670.

కేరళలో 22 క్యారెట్ల ధ‌ర రూ.54,700 కాగా 24 క్యారెట్ల ధర రూ59,670. అదేవిధంగా

హైదరాబాద్‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.54,700,.. 24 క్యారెట్ల ద్వారా రూ59,670

ఇక వెండి విషయానికి వస్తే ఢిల్లీలో రెండు కిలో ధర రూ.74,000 ఉండగా, ముంబైలో కిలో వెండి ధర రూ.74,000, చెన్నైలో రూ.77,500 ,బెంగుళూరులో వెండి రూ.73,500, కేరళలో రూ.77,500 , కోల్కత్తాలో రూ.77,500, హైదరాబాద్ లో వెండి ధర రూ.77,500 నమోదు అయింది.