చైతన్య కు పట్టిన దరిద్రం.. వదిలిపోయిందంటూ ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్..!

అభిమానులు ఎప్పుడు ఏది నిజం అవ్వకూడదు అనుకున్నారో అదే జరిగింది. నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకొని ఒక్కటైనా ప్రేమ జంట నాగచైతన్య సమంత కొద్ది నిమిషాల ముందే విడిపోయారు. ఈ నేపథ్యంలో వారి నుంచి ఒక గుడ్ న్యూస్ ఆశించిన అభిమానులకు ఆ జంట బ్యాడ్ న్యూస్ ను అందించింది.

కొన్ని నెలలుగా అభిమానుల మనసుల్లో ఉన్న అనుమానం ఇప్పుడు అది కాస్త నిజం అయింది. వీరిద్దరు వివాహబంధాన్ని ముగించినట్లు సోషల్ మీడియా వేదికగా రా చైతన్య సమంత ఇద్దరు తెలియజేశారు. ఇక చైతన్య కు మద్దతుగా తన అభిమానులు నిల్చున్నారు. కొంత మంది మాత్రం సమంత నుంచి విడిపోవడం చాలా బాధగా ఉందని చెప్తుంటే.. మరికొందరు మాత్రం బాధపడకు బ్రో మీకు పట్టిన దరిద్రం వదిలి పోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరొక నెటిజన్..ఏమాయ చేసావ్ సినిమాతో పట్టిన దరిద్రం లవ్ స్టొరీ వదిలిపోయింది అంటూ ఆ దరిద్రం ఏంటో అర్థం అయింది ఉంటుంది అని ఒక నెటిజన్ ఘాటు వాక్యాలు చేశాడు. మరొక నెటిజన్ మాత్రం ఇప్పటినుంచి మీకు ఒక మంచి జీవితం మొదలైంది అంటూ పెడుతున్న ట్వీట్లు వైరల్గా మారాయి