నెల రోజుల్లోనే నటి.. వివాహం.. అంతలోనే విషాదం..?

ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరి కొద్ది రోజుల్లో పెళ్లితో సరి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఉన్న ఇద్దరు సెలబ్రిటీలు యాక్సిడెంట్ లో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బాగా-కలాంగుట్ వంతెనపై అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నది.

ఈ నటి మరాఠీ సిని ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది ఈశ్వరి దేశ్ పాండే. తన ప్రియుడితో ఈనెల 15న గోవా హాలిడే ట్రిప్ కు ఎంతో సంతోషంగా వుంది. అయితే వారు ప్రయాణిస్తున్న కారు బ్రిడ్జిపై నుంచి అదుపు తప్పి పడిపోవడంతో దురదృష్టవశాత్తు కార్ సెంట్రల్ లాక్ చేసి ఉండటంతో ఈశ్వరి తో పాటు ఆమె ప్రియుడు శుభమ్ దెడ్జ్ మా ఊర్లోనే మరణించారు.

ఇక నెల రోజుల్లోనే తన ప్రియుడితో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకున్నది ఈశ్వరి. కానీ అనుకోని విధంగా తన కాబోయే భర్తతోనే తనువు చాలించి. ఈ విషయం తన నటనతో మరాఠీ సినిమా ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.