సమంత కన్న కల ఇప్పుడు నెరవేరిందట..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా కష్టపడి రాణించిన హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. ఏం మాయ చేసావే సినిమా అక్క టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది సమంత. ఆ సినిమా తో నాగచైతన్య తో అక్కినేని ఇంట అడుగుపెట్టిన సమంత అంతేకాకుండా సినిమా ఫీల్డ్ లో ఏ హీరోయిన్ అయినా కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఉంటారు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి స్టార్ హీరోయిన్ గా ఉంది.

పెళ్లి తర్వాత ఈమెకు అవకాశాలు ఎక్కువ రావడంతో కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ని చేస్తూ వస్తోంది. దీని వెనుక కథేంటి సమంత అని అడిగితే కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయటకు వచ్చాయి.అందరిలాగే సమంత కూడా డిస్నీసినిమాలను చూస్తోంది.అబ్బురపరిచే సినిమాలను చూస్తూ పెరిగిందట ఆ సినిమాలో వీడియోలలో రాకుమారి రాజకుమారుడు పాత్రలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సమంతకు యానిమేషన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మనుషుల కంటే అవే బాగా భావోద్వేగాన్ని పలికించ గలవు అని భావిస్తుంది.సమంత వాటి కారణంగానే ఇతిహాసాలు ఆధారిత చిత్రాలలో నటించాలని అనుకుందట.ఎప్పటికైనా రాజకుమారిగా కనిపించాలని ఆమె కోరిక.Samantha signs mythology film Shakuntalam with director Gunasekar on New  Year. Teaser out - Movies News

అందుకే ఈ మధ్య కాలంలో ఒక సినిమాలు శకుంతల రూపంలో దర్శకుడు గుణ శేఖర్ వల్ల ఆమె అనుకున్న కళ నెరవేరిందట.ఆ విషయం చెబుతూ ఆనందించింది సమంత.