వైసీపీలో ఎమ్మెల్యేల పరిస్తితి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. సీమ జిల్లాల పరిస్థి తిని తీసుకుంటే.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజవకర్గం నుంచి గెలిచిన యువ నాయకురాలు.. ఉన్నత విద్యావంతురాలు.. జొన్నలగడ్డ పద్మావతి పరిస్థితి చిత్రంగా మారిందని అంటు న్నారు పరిశీలకులు. నిజానికి వైసీపీ తరఫున బలమైన గళం వినిపించడంలో పద్మావతి ముందున్నారు. పైగా.. నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేకంగా చక్రం తిప్పేవారు కూడా ఎవరూ లేరు. ఇతర నియోజకవర్గాల మాదిరిగా ఎమ్మెల్యేతో ఎవరికీ […]