టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా దుసుకుపోతున్న సంగతి తెలిసి్దే. ఈ క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాకు హీరోయిన్లుగా రీద్ది కుమార్ , మాళవిక మోహన్ ,నిధి అగర్వాల్ మెరవనున్నారు. దాదాపు రూ .400 కోట్ల బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా […]