టాలీవుడ్ బ్యూటీ నివేత పేతురాజ్ ప్రస్తుతం పరువు వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నరేష్ అగస్త్య నివేతకు జంటగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సిద్ధార్థ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ సంయుక్తంగా ఈ సినిమాను దర్శకత్వం వహించారు. మెగ బ్రదర్ నాగబాబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఒకప్పటి హీరోయిన్ బిందు మాధవి విలన్ రోల్లో ఆకట్టుకుంది. రీసెంట్ గా ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా నివేత కార్ […]