టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్తో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ కాన్సెప్ట్తో రూ.500 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా రూపొందింది. పుష్ప 2 తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉంటుందంటూ వార్తలు వినిపించినా.. బన్నీ, అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే బన్నీ, అట్లీ.. సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా పూర్తయ్యే వరకు త్రివిక్రమ్ తో బన్నీ మూవీ చేసే ఛాన్స్ లేదు. […]