త్రివిక్రమ్ మల్టీ స్టారర్ ప్లానింగ్.. హీరోలు ఎవరంటే.. ఇద్దరికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ ..? 

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్‌తో భారీ పాన్‌ ఇండియన్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. పుష్ప 2 తర్వాత ఈ ప్రాజెక్ట్‌ ఉంటుందంటూ వార్తలు వినిపించినా.. బన్నీ, అట్లీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే బన్నీ, అట్లీ.. సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా పూర్తయ్యే వరకు త్రివిక్రమ్ తో బన్నీ మూవీ చేసే ఛాన్స్ లేదు. […]