కృష్ణ శోభన్ బాబు మల్టీస్టారర్ సినిమాలు చేయడం మానేయడానికి కారణం అదేనా.. అంత గొడవ జరిగిందా..?

తెలుగు సినీ పరిశ్రమంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి మల్టీ స్టార‌ర్ సినిమాల ట్రెండ్‌ మొదలైంది. వీరిద్దరూ కలిసి దాదాపు 15 సినిమాల వరకు మల్టీ స్టార్లర్‌లు న‌టించారు. అయినా.. ఎప్పుడు వీరి మధ్యన ఎలాంటి మనస్పర్ధలు లేవు. మిస్సమ్మ సినిమాలో కలిసి నటించిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఈ సినిమా నుంచి చివరి సినిమా వరకు కూడా ఒకరితో ఒకరు గౌరవంగా.. ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెలగడం నేర్చుకున్నారు. అయితే కే.వీ. రెడ్డి తీసిన శ్రీకృష్ణా అర్జునయుద్ధం సినిమాలో ఎన్టీఆర్ […]