మహేష్ బాబు హీరోగా, రాజమౌళి డైరెక్షన్లో భారీ అడ్వెంచర్స్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు జక్కన్న. ప్రస్తుతం మూవీ టీమ్ అంతా ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్గా మారింది. ఈ మూవీని రెండు భాగాలుగా తీసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. కథకు ఉన్న ప్రాధాన్యత రిత్యా.. ఒకే భాగంలో […]