న‌ర్సీపట్నంలో పూరీ జ‌గ‌న్ త‌మ్ముడు గెలుస్తాడా… అయ్య‌న్న చెక్ పెట్టేస్తాడా…!

విశాఖ జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో.. న‌ర్సీప‌ట్నం ఎప్పుడూ చ‌ర్చ‌ల్లోకి వ‌స్తున్న విష‌యం తెలి సిందే. రాజ‌కీయ దిగ్గ‌జం.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు కేంద్రంగా ఇక్కడ రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఆయ‌న త‌ర‌చుగా వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌ను.. ఏకంగా.. ఆడు..ఈడు.. అంటూ.. దూషిస్తున్నార‌నేది వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌. ఈ క్ర‌మంలో అయ్య‌న్న‌ను ఘోరంగా ఓడించాల‌నేది వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ పాగా వేయ‌డంతోపాటు.. […]