టీడీపీ అధినేత చంద్రబాబుకూడా సంక్షేమం బాటపట్టారు. ఇటీవల జరిగిన రెండు రోజుల మహానాడులో చివరిరోజు ఆయన సంక్షేమ అజెండాను భారీ స్థాయిలో ఆవిష్కరించారు. దీంతో సంక్షేమం విషయంపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సంక్షేమానికి వైసీపీ చిరునామా అని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించగా.. అసలు సంక్షేమం ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిలదేనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. దీంతో సంక్షేమ ఎవరి పేటెంట్? అనే చర్చ తెరమీదికి వచ్చింది. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు […]